పూర్తి వివరాలు:
- మొత్తం ఖాళీలు: 841
- అర్హత: పదో తరగతి (ఎస్ఎస్సీ/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత ఉండాలి. ఫిబ్రవరి 1, 2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
- వయసు: ఫిబ్రవరి 1, 2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
- ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలోనూ అప్లికేషన్లు స్వీకరించరు.
- దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 24, 2021
- దరఖాస్తుకు చివరితేది: మార్చి 15, 2021
- పరీక్ష తేదీ: 2021, ఏప్రిల్ 9, 10 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
- వెబ్సైట్:https;//www.rbi.org.in/